పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నేత్రదాత గాండ్ల సత్యం సంస్మరణ సభను సదాశయ ఫౌండేషన్ సోమవారం నిర్వహించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓదెలకు చెందిన సింగరేణి కార్మికుడు సత్యం మృతి చెందాడు.
Superstitions | మంత్రాలు తంత్రాలు అంటూ మూఢనమ్మకాలు నమ్మవద్దని, మూఢ నమ్మకాలు నమ్మి ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి సూచించారు.
Kamareddy | కామారెడ్డి జిల్లాలో( Kamareddy district) అనాగరిక చర్య చోటు చేసుకుంది. రోజురోజుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ముందుకెళ్తున్నా అదే సమయంలో దేశంలో మూఢ నమ్మకాలు(Superstitions) పెరిగిపోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఓ
సంత్ సేవాలాల్ 1739, ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా, గుత్తి సమీపంలో ఉన్న రాంజీనాయక్ తండాలో ధర్మణీబాయి-భీమానాయక్ దంపతులకు జన్మించారు. అన్యాయాలు, మూఢ నమ్మకాలను వ్యతిరేకించడం, సత్యం దిశగా ప్రజలను ఆలోచింపజేయడం