ఎనిమిదేండ్లలో విప్లవాత్మక సంస్కరణలు అందరికీ అందుబాటులో వైద్యసేవలు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గతంలో హైదరాబాద్కు పోతే తప్ప కనీస వైద్యం అందని పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సొంతూరు�
హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరం మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులకు నేడు పునాది రాళ్లు పడనున్నాయి. రాష్�
హైదరాబాద్ : నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ నెల 26న భూమిపూజ చేయనున్నారు. నిరుపేదలకు రుపాయి ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యమందించేందుకు, అలాగ�
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు మరో మూడు �