యూరియా కష్టాలు ఇప్పట్లో తీరే విధంగా కనబడలేదు. ఒక బస్తా కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎగిలి వారక ముందే యూరియా కోసం దుకాణాల వద్ద బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా 16 నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు.
రియాక్టర్ను తయారు చేసిన శాస్త్రవేత్తలున్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: సూర్యరశ్మి, నీళ్లతో హైడ్రోజన్ను ఉత్పత్తి చేయగల రియాక్టర్ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానోసైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచ�