ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, భద్రతాపరమైన, ఇతర విధులు నిర్వహిస్తున్న తుర్కియేకు చెందిన సెలెబీ ఎయిర్పోర్టు సర్వీసెస్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం భద్రతా అను�
వైఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్కు హైకోర్టు 4 రోజులపాటు ఎసార్ట్ బెయిల్ మంజూరు చేసింది. సునీల్ తండ్రి అంత్యక్రియలకు ఈ నెల 9, 10 తేదీలు, దశదిన కర్మల్లో పాల్గొనేందుకు ఈ నెల 17, 18 తేదీల్ల�
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తదుపరి విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు.
సీబీఐ కస్టడీకి సునీల్యాదవ్ | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్యాదవ్ను పదిరోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.