నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నిన ఉదంతంలో.. తెరవెనుక కథ నడిపించిన బీజేపీ పెద్ద తలకాయల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు న్యాయస్థానానిక�
న్యూఢిల్లీ: రాందేవ్ బాబా పతంజలి ఆయుర్వేద కంపెనీ పాడి విభాగం ఇంచార్జీగా పనిచేస్తున్న సునీల్ బన్సల్ (57) కరోనాతో కన్నుమూశారు. అయితే ఆయన తీసుకున్న అల్లోపతి చికిత్సతో తమకు సంబంధం లేదని కంపెనీ పేర్కొనడం విశేషం