‘పొద్దుతిరుగుడు రైతులు పంటను దళారులకు అమ్ముకోవద్దు. ప్రభుత్వమే నాలుగు రోజుల్లోగా కొనుగోలు చేస్తుంది’ అని ఇల్లంతకుంట ఏఎంసీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్రెడ్డి ఆదివారం ప్రకటించారు.
ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు పంటను మార్కెట్లలో కొనుగోలు చేయడం లేదు. రైతులు పొద్దు తిరుగుడును నిల్వచేసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు
Viral News | పెళ్లి రోజు సందర్భంగా తమ జీవిత భాగస్వామికి అందమైన, ఎప్పటికీ గుర్తిండిపోయే బహుతులు ఇస్తుంటారు. తాజాగా ఓ రైతు ( US Farmer) మాత్రం 50వ వార్షికోత్సవం (50th Anniversary) సందర్భంగా తన భార్యకు ఎవరూ ఊహించని బహుమతిని అందించాడు. �