Aditya-L1: ఎల్1 పాయింట్ దిశగా ఆదిత్య దూసుకెళ్తోంది. ఇవాళ ఉదయం భూ కక్ష్యను పెంచారు. నాలుగోసారి కక్ష్య పెంపు విజయవంతమైనట్లు ఇస్రో తెలిపింది. మళ్లీ 19వ తేదీన కక్ష్య పెంపు ఉంటుదని పేర్కొన్నది.
Aditya L1 : 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ను చేరుకునేందుకు ఆదిత్య స్పేస్క్రాఫ్ట్కు 125 రోజుల సమయం పట్టనున్నది. ఈ విషయాన్ని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఇక ప్రజ్ఞాన్ రోవర్ సెప్టెంబర్ 1
ADITYA-L1 Spacecraft: భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్1 కక్ష్యలోకి ఆదిత్య స్పేస్క్రాఫ్ట్ వెళ్తుంది. అక్కడ నుంచి సూర్యుడి చుట్టు ఉన్న కరోనా, క్రోమోస్పియర్లను ఆ శాటిలైట్ స్టడీ చేస్తుంది. అయితే ఈ ప్
Aditya L-1: చంద్రుడిని స్టడీ చేసిన ఇస్రో. ఇక నుంచి సూర్యుడిని అధ్యయనం చేయనున్నది. దీని కోసం ఆదిత్య ఎల్-1 మిషన్ చేపట్టనున్నది. ఆ శాటిలైట్ను సెప్టెంబర్ ఆరంభంలో ప్రయోగించనున్నారు. సౌర తుఫాన్ల అది స్టడీ చేస్తుం�