అంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు. తెల్లారేసరికి ప్రకృతి ప్రకోపానికి 2.30 లక్షల మంది బలయ్యారు. సరిగా 19 ఏండ్ల క్రితం ఇదే రోజున ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.
ఇండోనేసియాలోని (Indonesia) సుమత్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో సుమత్రా ద్వీపానికి (Sumatra Island) పశ్చిమాన భూమి కంపించిందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదయిందని యూరోపియన్ మెడిట
గడిచిన 20 ఏండ్లలో అత్యధికంగా ప్రాణ నష్టం, ప్రకృతి వినాశనం సృష్టించిన భూకంపాల్లో తుర్కియే ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఇరవై ఏండ్లలో భారీ వినాశనానికి కారణమైన ఐదు భూకంపాల వివరాలు మీకోసం..
Indonesia | హిందూ మహాసముద్ర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మూడు దేశాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఉదయం 4.06 గంటల సమయంలో ఇండోనేషియాలోని సుమత్ర�