ఇండోనేషియాలోని బాలిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ (Tourist Boat) నీటమునింది. దీంతో నలుగురు మరణించగా, 61 మంది గల్లంతయ్యారు. 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో జావా నుంచి బాలి వెళ్తున్న పడవ బుధవారం రాత్రి 11.20 గంటలకు ప్�
Volcano Eruption | ఇండోనేషియా (Indonesia)లోని పశ్చిమ ప్రాంతంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. సుమత్రా (Sumatra) దీవిలో మౌంట్ మరపి (Mount Merapi)లో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు.