ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసా చారి కథనం ప్రకారం.. ఎంజీబీఎస్�
హైదరాబాద్లో హవాలా డబ్బును తరలిస్తున్న ఓ ముఠాను సుల్తాన్బజార్ పోలీసులు మంగళవారం అదుపులోకి తసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ.కోటికిపైగా నగదును స్వాధీ నం చేసుకున్నారు.
సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో మూడు రోజుల ఓ పసికందు మృతి చెందాడు. ఈ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ దవాఖానల్లో చికిత్సలు పొందుతున్న రోగులు, రోగి సహాయకుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల వెంట ఉండడానికి వచ్చే వారికి తాగునీటిని అందించాలనే