: జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో గత కొన్నేండ్లుగా గడ్డిమందు తాగి పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామస్తులు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత అని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, సైకాలజిస్ట్, డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. జీవితం జీవించడానికే అని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో �