Suicide attacks | ఈశాన్య నైజీరియాలో ఘోరం జరిగింది. ఆత్మాహుతి దాడుల్లో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని బోర్నో స్టేట్లో శనివారం మహిళా సూసైడ్ బాంబర్లు ఆత్మాహుతి దాడులకు పాల
పాక్లో ఆత్మాహుతి దాడులు.. 57 మంది దుర్మరణం. ఈద్ మిలాదున్ నబీని పురస్కరించుకొని శుక్రవారం బలూచిస్థాన్ రాష్ట్రంలో భారీ సంఖ్యలో జనాలు ఓ మసీదు సమీపంలో గుమికూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్�