మహారాష్ట్రలో చెరకు రైతులకు టన్నుకు రూ.5వేలు గిట్టుబాటు ధర చెల్లించాలని, రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం చక్కర కార్ఖానాల మధ్య నిర్దిష్ట దూరం షరతును రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు, షెత్కారి సంఘటన్ అధ్య
Minister Harish Rao | ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ కి చెరుకు సరఫరా చేసిన రైతులకు పెండింగ్లో ఉన్న బిల్లులు( Due Bills) వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు(Minister Harish Rao) ఆదేశించారు.
చెరుకు ధర టన్నుకు రూ.5 వేలుగా నిర్ణయించాలని డిమాండ్తో ఏప్రిల్ 6న నిర్వహించనున్న చలో పార్లమెంట్ను జయప్రదం చేయాలని అఖిల భారత చెరుకు రైతుల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డీ రవీంద్రన్ పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీలిచ్చి ఇప్పుడు డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ముఖం చాటేయడంతో ఉత్తరప్రదేశ్ చెరుకు రైతులు ఆందోళనబాట పట్టారు. ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామనే హామీ నెరవేర్చకపోవడంపై అన్నదా�
చెరుకు రైతులు అధైర్యపడొద్దు : మంత్రి హరీశ్రావు | జహీరాబాద్ ప్రాంతంలో సాగైన చివరి చెరుకు గడ వరకు క్రషింగ్ జరిగేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, రైతులు అధైర్యపడొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్�