మధుమేహాన్ని నియంత్రించే కొత్త ఔషధాన్ని జపాన్లోని కుమమొటొ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. హెచ్పీహెచ్-15 అనే ఈ ఔషధం ఒంట్లో చక్కెర స్థాయిలను అదుపు చేయడంతో పాటు పేరుకుపోయిన కొవ్వును తగ్గిం�
చిన్నారుల జీవితంలోని తొలి వెయ్యి రోజులు చక్కెరను నియంత్రించడం, ఇంకా చెప్పాలంటే మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్లపాటు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే పెద్దయ్యాక దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును గణనీయం
సాయంత్ర వేళల్లో వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఒబేసిటీ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ప్రతిరోజూ భోజనానికి ముందు బాదం తినేవారిలో మధుమేహ ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. బాదం తినడం వల్ల ఊబకాయంతో బాధపడుతున్నవారి రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటున్నాయని కనుగొన్నారు.
న్యూయార్క్, మే 21: కొవ్వు పేరుకుపోయి కాలేయం పనిచేయని స్థితికి కారణమయ్యే ‘నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’ తీవ్రతను తగ్గించే విధానాన్ని నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగ�