గోమారంలో సోమవారం రాత్రి బండ యాదయ్యకు చెందిన గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందడం బాధాకరం. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి శాఖాపరంగా సబ్సిడీ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య త�
దళితబంధు సహా అన్ని సబ్సిడీ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి ఎస్సీ కార్పొరేషన్ కమిటీ ఆఫ్ పర్సన్స్ సమావేశంలో చైర్మన్ బండ శ్రీనివాస్ హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రవే