ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకొచ్చిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఆదిలోనే అడుగు ముందుకు పడడం లేదు. మహిళా రైతులకు సబ్సిడీపై యంత్రాలు, పరికరాలు అందించే స్కీమ్ ప్రారంభం కాకముందే అటకెక్కింది.
ఆలోచన ఉంటే పెట్టుబడి లేదు..పెట్టుబడి ఉంటే ఆలోచన లేదు..రెండూ ఉంటే నెలల తరబడి తిరిగినా అనుమతి వచ్చేది కాదు..ఇది 2014కు ముందు తెలంగాణలో పారిశ్రామిక రంగ పరిస్థితి. కానీ 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐ�
సుందరగిరి గ్రామం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరిలో 500 మంది రైతులుంటారు. నిజానికి ఇది గతంలో కరువు మండలం. బావులు, బోర్లపై ఆధారపడి మాత్రమే వ్యవసాయం చేసేవారు. అడుగంటిన భూగర్భ జలాలతో అష్టకష్టా