కరీంనగర్ పీఎంజే జ్యూవెల్లరీలో జరిగిన దోపీడీకి సూత్రాధారి ది గోల్డెన్ థీఫ్ ముఠా నాయకుడైన సుభోద్సింగ్ను విచారించేందుకు కరీంనగర్ కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 3న జరిగిన పీఎంజే జ్యువెల్లరీ దోపీడీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం విదితమే.
karimnagar Robbery | దోపిడీ కోసం ఏకంగా ప్రత్యేక యాప్ను రూపొందించి దాని ద్వారా దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ప్రత్యేక యాప్ ద్వార�
గ్రహణ మొర్రి పిల్లల పరిస్థితి నరకమే. మనస్ఫూర్తిగా తినలేరు, సరిగా మాట్లాడలేరు. పుట్టుకతో వచ్చే ఈ లోపం వల్ల ఎంతోమంది చిన్నారులు చిరునవ్వుకు దూరం అవుతున్నారు. కొందరైతే కుటుంబాలకూ దూరం అవుతున్నారు. ఆ పిల్లల �