రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, రాష్ట సహాద్యక్షుడు అయిల్నేని నరేందర్ రావు, జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య ప్�
రాష్ట్ర గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ని �
BJP Spent Over Rs 1,737 Crore | గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రూ.1,737.68 కోట్లను బీజేపీ ఖర్చు చేసింది. పార్టీ ప్రచారానికి రూ.884.45 కోట్లు వ్యయం చేయగా, అభ్యర్థుల ఖర్చుల కోసం రూ.853.23 కోట్లు కేటాయించింది.