సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో వాన దంచికొట్టింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. డివిజన్ పరిధిలోని కంగ్టిలో అత్యధికంగా 125 మిల్లీమ
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోట్పల్లి ప్రాజెక్టు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో నాగసముందర్-రుద్రారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, నాగారం-మైలారం గ్రామాల మధ
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, భీమా నదుల నుంచి ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. భారీ వరద ప్రవాహంతో కృష్ణ, భీమా నదీ పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో వరి పంటలు పూర్తిగా నీట మ�