మావోయిస్టు పార్టీకి చెందిన దంపతులు వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం లొంగిపోయారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల �
భూ వివాదం కేసులో వ్యక్తిని తుపాకీతో బెదిరించిన హసన్పర్తి సీఐ రావుల నరేందర్ను వరంగల్ సీపీ బదిలీ చేశారు. సీఐపై వచ్చిన ఆరోపణలపై విచారణ అనంతరం వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యుడి హోదాలో కేంద్ర కమిటీ టెక్నికల్ టీం సభ్యుడిగా పనిచేస్తున్న మూల దేవేందర్రెడ్డి అలియాస్ మాధవ్తో పాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీస�
అంతర్ జిల్లా దొంగను వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ మట్టెవాడలోని సీసీఎస్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని చూపి, వివరాలను క�