అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా కొంతమంది మోసగాళ్లు, రెవెన్యూ అధికారులు, సబ్రిజిస్ట్రార్లతో కుమ్మక్కవుతున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. అసైన్డ్ భూములను భూమార్పిడి చేసి విక్రయిస్తున్నారని అభి
‘మేం గుంట చొప్పున భూమి అమ్ముతాం. రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాం. లే-అవుట్ అవసరం లేదు. ఫామ్ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టండి. మీ భూమిలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు పెట్టిస్తాం.
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 73 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో గ్రేడ్-1, గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. ఈ మేరకు మంగళవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటర�
women sub-registrars :ఢిల్లీలో ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్లు అంతా మహిళలే ఉండనున్నారు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఈ నేపథ్యంలో సీఎస్ నరేశ్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రాపర్టీ, మ్యారేజ్ రిజ�