అర్హులకు కాదని అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారంటూ బుధవారం బెల్లంపల్లిలో స్థా నికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పద్మశాలీ భవన్లో 108 డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయింపు కోసం సబ్ కలెక్టర్�
ప్రతి విద్యార్థికి చదివే గొప్ప ఆయుధమని విద్యార్థులు లక్ష సిద్ధితో సాధన చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఇనుకొండ సత్యసాయి దుర్గ మనోజ్ కుమార్ అన్నారు.
దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హకు అత్యంత శక్తివంతమైనదని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒకరూ తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు హకు పొందాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు.