జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగ నియామక పరీక్షల సంస్కరణలు కోరుతూ నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు బుధవారానికి 20వ రోజుకు చేరాయి. విద్యార్థుల ఆందోళనపై జార్ఖండ్ ప్రభుత్వానికి ఆందోళనకారుల మధ్య ప్ర
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని కాం�
యువతరం గర్జించింది. విద్యార్థి లోకం కదలివచ్చింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా యువతీయువకులు సభకు హాజరయ్యారు. “మా సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలి. వేలాది మందికి ఉపాధి కల్పించే సీసీఐని మూసివేస్తే చ
Rahul Gandhi | నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak), పరీక్షల అక్రమాలపై జంతర్మంతర్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను శనివారం కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) కలిశారు. నిరాహారదీక్షలో ఉన్న విద్యార్థుల
HCU students | కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Bangladesh | బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు వదిలారు
8 నెలల రేవంత్ పాలనలో పోలీసుల నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిరుద్యోగ, ఉద్యోగవర్గాలను గడప దాటకుండానే అరెస్టు చేయడం ఒకవంతైతే, రోడ్లమీదకు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ పోలీసు వాహనాలు ఎక్కించి
Bangladesh violence | బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసలో ఇప్పటివరకు 39 మంది ఆందోళనకారులు మరణించారు.