కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. బీబీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 114 మంది విద్యార్థు�
Ramayampet | మెదక్ జిల్లా రామాయంపేట(Ramayampet )మండలలోని తెలంగాణ మోడల్ స్కూల్ ( Adarsh School Hostel) హాస్టల్లో ఉదయం విద్యార్థినులకు పెట్టే టిఫిన్లో బల్లి (Lizard) పడటం కలకలం రేపింది.