Teachers | విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, మాజీ సర్పంచ్ రాథోడ్ సావిందర్ అన్నారు.
ఫీజు చెల్లించని విద్యార్థులకు ప్రశ్నాపత్రం ఇవ్వకుండా హోలీ మేరీ హై స్కూల్ యాజమాన్యం మొదటిరోజు పరీక్ష రాయనివ్వలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వీరికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం క
విద్యార్థులు చిన్ననాటి నుంచి కష్టపడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి పాత నారాయణరావుపేటలో �
విద్యార్థులు బంగారు భవిష్యత్కు ఇప్పటి నుంచే మార్గాలు వేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. నర్సంపేటలోని డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.