విద్యార్థులకు ఫీజు బకాయిలు నాలుగు వేల కోట్లు చెల్లించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కిటకిటలాడుతుందని, మూసీ సుందరీకరణకు లక్షా 50 వేల కోట్లను కేటాయించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మాజీ ఎంపీ, బీసీ
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నది. ఏకీకృత ఫీజు విధానం పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేట్ యూనివర్సిటీల్లో ఫీజుల పెంపునకు సర్కారు సిద్ధమైంది.