మణిపూర్లో ఈ ఏడాది జూలైలో చోటుచేసుకొన్న ఇద్దరు విద్యార్థుల హత్య కేసులో సీబీఐ నలుగురిని అరెస్టు చేసింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నది. అరెస్టు అయిన వారిలో ఇద్దరు పురుషుల�
గుడ్లవల్లేరులో బ్యూటీ పార్లర్ ముసుగులో గంజాయి అమ్ముతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. తాజాగా, మచిలీపట్నంలో విద్యార్థి పట్టుబడ్డాడు. అటు తిరుపతిలోనూ గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను...