కులమతాల్లో చిచ్చుపెడుతున్న బీజేపీ..దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఇందూర�
అసమర్థ కాంగ్రెస్ పాలకుల వల్ల రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదిముబారక్ వంటి బృహత్తరమైన సంక్షేమ పథకాలు ఆగిపోయి ప్రజలు ఆగమవుతున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు.
Rahul Gandhi | రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అసోంలో ఆయన యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల�