‘ఇంకా ఎన్ని సంఘటనలు జరిగితే.. ఎంత మంది పిల్లలను కరిస్తే.. ఎందరి కండ్లు ఊడిపడితే.. ఈ చేతగాని ప్రభుత్వం మేల్కొంటుంది. ఇది ఒక్క ఏరియానో ఎదుర్కొంటున్న సమస్య కాదు. ప్రతి గల్లీ, ప్రతి ఊరులో ఉన్న సమస్య. ఇది ఎండాకాలం �
రాష్ట్రంలో కుక్కల దాడిలో పసిప్రాణాలు రాలిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని రాయపోల్కు చెందిన శివకుమార్ మాధురి దంపతుల కుమారుడు కియాన్ష్ (4) నెల రోజుల క్రితం వీధికుక్
ఆసిఫాబాద్ పట్టణంలోని సాయినగర్, రాజంపేట ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఓ పిచ్చికుక్క ముగ్గురు చిన్నారులపై దాడి చేసింది. ఆరు బయట ఆడుకుం టుండగా ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన బొడ్డు మహేశ్