హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆదివారం ప్రజా గ్రంథాలయం దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ‘నమస్తే తెలంగాణ - ములుకనూరు ప్రజా గ్రంథాలయం’ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి
2024-దీపావళి పండుగను పురస్కరించుకొని ‘డాక్టర్ అమృతలత-పాలపిట్ట’ సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీని నిర్వహిస్తున్నాం. ఇతివృత్తం రచయితల అభీష్టం. సామాజిక కల్లోలాలే కాదు, మానవ అంతరంగాల్లోని ఘర్షణలనూ ఇతివృత్తాలుగ
శివాలయం పాడుబడిపోయింది. గుడి అంతా పావురాలకు, బిచ్చగాళ్ల విశ్రాంతికి నెలవయింది. లోపలి నేలంతా గచ్చు ఊడిపోయి, మట్టి బయటపడిన చోటల్లా.. రావి మొక్కలు మొలుచుకు వచ్చాయి.
న్యూపూణేలోని తెలుగు భాషా వికాస పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా కథల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీ నిమిత్తం సామాజిక స్పృహ కలిగిన కథలను ఆహ్వానిస్తున్నారు. కథల్లో ఆధునికత,కొసమెరుపు ఉండాలి. హృదయాలను ఆకర్ష�