గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని నాలాల పూడికతీత పనులు కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల పాలిట కామధేనువుగా మారాయి. వర్షాకాలంలో వరద ముంపుతో జనం ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం
భారీ వర్షాల సమయంలో నీటి ముంపు సమస్య తలెత్తుతున్న తెల్లాపూర్లోని ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఎంఎం వైన్ మార్ట్ వరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్ , ఆర్సీసీ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ట్ర�
అధికారుల నిర్లక్ష్యం.. ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణ లోపం వెరసి ట్రైకార్పొరేషన్ల పరిధిలోని పలు కాలనీల ప్రజలకు శాపంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. లక్ష్యం నీరుగారిపోతున్నది.