బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని ఓర్వలేకే కొందరు కావాలనే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని మాజీ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ �
హాజీపూర్ మండలం దొనబండ గ్రామ శివారులోని శిలాఫలకాన్ని ఇటీవల కూల్చి వేశారు. 2023 అక్టోబర్ 7న పడ్తన్పల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకానికి అప్పటి నీటి పా రుదల మంత్రి తన్నీరు హరీశ్రావు దొ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో చేపట్టిన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు ఎదుట ఉన్న శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. 2,087 ఎకరాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అతిపెద్ద పార్
Dasyam Vinayabhaskar | వరంగల్ వెస్ట్ నియోజకవర్గ క్యాంపు ఆఫీస్ శిలా ఫలకం (Stone plaque) ధ్వసం చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ( MLA Naini Rajender Reddy) అనుచరులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క�
శిలా ఫలకం ధ్వంసం చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తన ఉనికిని కాపాడుకునేందుకే మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని గడ్డి అన్నారం మార్కెట్