IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగించింది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో చిన్నగా మొదలైన చినుకులు ఒక్కసారిగా పెద్దవి కావడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపి వేశారు.
Lords Test: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. దాదాపు ఓటమి అంచున ఉన్నది. అయిదో రోజు భోజన విరామ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 112 రన్స్ చేసింది. ఇండియా గెలవాలంటే ఇంకా 81 రన్స్ చే
ప్రపంచకప్లో పసికూనలు అనదగ్గ జట్ల చేతిలో చావుదెబ్బతిన్న రెండు జట్ల మధ్య సమరానికి వేళైంది. అఫ్గానిస్థాన్ చేతిలో కంగుతిన్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. నెదర్లాండ్స్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కొన�
అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత వరుస ఓవర్లలో రెండు వికెట్లు చేజార్చుకున్నది. 28వ ఓవర్లో ఓలీ పోప్ను