దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. గత ఐదు రోజులుగా భారీగా పుంజుకున్న సూచీలు తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యాయి. ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుపోవడం, ఐటీ, మెటల్ రంగ షేర్లలో అమ్మకాల�
ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులును చొప్పించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కదంతొ