Stock limit | పప్పు ధరలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. మినుములు, కందిపప్పు, పెసరపప్పు నిల్వలపై ఆంక్షలు పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నిల్వలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
గోధుమల ధరలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించింది. డీలర్లు, హోల్సేల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన స్టాక్ లిమిట్ను 3,000 టన్నుల నుంచి 2,000 టన్నులకు కుదించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోక�
Union Government | దేశంలో కంది, మినప పప్పుల నిలువలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రజలకు న్యాయమైన ధరలో కంది, మినపప్పులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాము ఆ రెండు రకాల పప్పుల నిలువలపై పరిమితులు విధిస్తున్