బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురసరించుకుని ఆయన పిలుపునిచ్చిన ‘గిప్ట్ ఏ స్మైల్' సేవా కార్యక్రమాన్ని మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఘనంగా నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు జడ్పీ హైస్కూల్లో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పెన్నులు, ఫ్యాడ్స్, స్కేల్లు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని..
స్కూల్ ఫీజులు కట్టడి చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఆ దిశగా నిర్దిష్టమైన చర్యలు చేపట్టడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నది. విద్యాకమిషన్, విచారణ పేరుతో కాలయాపన చేస్త