రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీల్లో అయినవారికి అందలం.. కానివారికి శఠగోపం అన్నట్లుగా తయారైంది. దేవాదాయ శాఖ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులను బదిలీ చేసింది. ఆరోపణలు ఎదురొంటూ ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్నారన
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. తీవ్ర కరువు, అప్పుల బాధతో వందలాది మంది అన్నదాతలు నిలువునా ఉసురు తీసుకొంటున్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావా�