జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో గురువారం రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల ఫుట్బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఒలింపిక�
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ -17 బాలుర జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు కెప్టెన్గా నల్లగొండ పట్టణానికి చెందిన రాచూరి వెంకటసాయి ఎంపికయ్యాడు. కెప్టెన్గా ఎంపికైన వెంకటసాయిని చత్రపతి శి�
క్రీడాకారులందరూ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలని మహబూబ్నగర్ డీఈవో ఏ రవీందర్ పిలుపునిచ్చారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో అండర్-17 వ�
ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు వాటిని సమానంగా స్వీకరించి క్రీ డాస్ఫూర్తిని అవలవర్చుకోవాలని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.