దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటున్నది. రూ.1.78 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని ప్రచారం చేసుకుంటున్నది. అయితే.. గతేడాది క
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికాలో పర్యటించనున్నారు. వారం రోజుల పర్యటన కోసం ఆయన శనివారం రాత్రి బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో న్యూయార్�
వినూత్న విధానాలతో పారిశ్రామిక వర్గాలను విశేషంగా ఆకట్టుకొంటున్న తెలంగాణ.. పెట్టుబడులకు దేశంలోనే ప్రధాన గమ్యస్థానంగా మారింది. గత ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ద్వారా 17,797 పరిశ్రమలకు అనుమతులిచ�