రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా సహాయం అందించేందుకు రూ.25 కోట్లు విడుదల చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల పందేరానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వక్ఫ్ బోర్డు చైర్మన్గా అజ్మతుల్లా హుసేన్ను నియమిస్తూ శుక్రవ�