రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి నెలరోజులైనా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 5.77లక్షల టన్నులే. ఇప్పటికీ కనీసం పరికరాలను కూడా కేంద్రాలకు సరఫరా చేయలేదు. ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్ల�
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ టెండర్ల ద్వారా విక్రయించిన ధాన్యంపై గందరగోళం నెలకొన్నది. గడువు ముగిసినప్పటికీ బిడ్డర్లు ధాన్యం ఎత్తకపోవడంతో భవిష్యత్ ప్రణాళికపై అయోమయం ఏర్పడింది. ఇప్పటికే మూడుసార్లు గడువు ప�
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనిదే పౌరసరఫరాల సంస్థ నడవలేని స్థితిలో ఉన్న�
ధాన్యం వేలంలో పాల్గొనే సంస్థలకు వరుసగా మూడేండ్లపాటు ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ ఉండాల్సిందేనని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిబంధనలు రూపొందించింది. దీంతోపాటు కంపెనీ విలువ రూ.100 కోట్లకు తగ్గకుండా ఉండాలని స్పష్టంచ
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా టీఆర్ఎస్ సీనియర్ నేత, సర్దార్ రవీందర్సింగ్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రెం డేండ్ల పాటు ఆయన ఈ పదవిలో క