త్యాగాలను గుర్తు చేస్తూ బుధవారం మొహర్రం సందర్భంగా పాత నగరంలో నిర్వహించిన ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏర్పాట్లను పరిశీలించి మొహర్రం సందర్భంగా దట్టీని స�
ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతులు, మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
రానున్న రెండు నెలలు పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.