రాష్ట్ర క్యాడర్కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ఐపీఎస్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు వారిని కన్ఫర్డ్ ఐపీఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
స్టేట్ క్యాడర్గా తమను పరిగణించి బదిలీల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ ప్రిన్సిపాళ్లు తమ సొసైటీ కార్యదర్శిని కోరారు. 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా తాము మైనార్టీ గురుక�
Telangana | ఇంటర్ విద్యలో క్యాడర్ విభజన ప్రక్రియ పూర్తయింది. గతంలో జోనల్ క్యాడర్లో ఉన్న ప్రిన్సిపాల్ పోస్టును స్టేట్ క్యాడర్గా మార్చారు. దీంతో ప్రిన్సిపాళ్లు రాష్ట్రంలోని 405 జూనియర్ కాలేజీల్