బెంగళూరు తొక్కిసలాట ఘటనపై (Bangalore Stampede) కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవాలకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారించినా పట్టించుకోని ప్రభుత్వం చివరికి వారి�
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది.
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సంగమం వద్ద అమృత స్నానాలకు భక్తులకు ఎగబడ్డారు. భక్తుల తాకిడి కారణంగా అ�
Chennai Air Show | ఆదివారం చెన్నై మెరీనా బీచ్ వద్ద జరిగిన ఎయిర్ షో లోనూ, సందర్శకులు తిరిగి వెళుతుండగా రైల్వే స్టేషన్ లోనూ తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మరణించారు.