మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోతలు విధించేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు మహిళా సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీ�
రాష్ట్రంలో ఆయుష్ మిష న్ కింద కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తు న్న సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.