లక్నో: చిన్న రోడ్డు ప్రమాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థిపై దాడి చేసిన కొందరు, కత్తి వంటి పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సోమవారం ఈ ఘటన జరిగింది. కుషావలి ప్రాంతానిక�
న్యూఢిల్లీ: ఒక మహిళను హత్య చేసిన ముగ్గురు పొరుగింటి వ్యక్తులు అరెస్టయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ద్వారకా ప్రాంతం బిందాపూర్లోని ఓం విహార్లో నివాసం ఉండే 22 ఏండ్ల డాలీ గబ్బర్, ఈవెంట్ మేనేజ్�
ముంబై: ప్రైవేట్ బ్యాంక్ మహిళా అధికారిణిని ఆ బ్రాంచ్ మాజీ మేనేజర్ కత్తితో పొడిచి హత్య చేశాడు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్ విరార్ తూర్పు శాఖలో గురువారం రాత్రి 8.30 గంట
దక్షిణ జర్మనీలో సోమాలి యువకుడు కత్తితో వీరంగం సృష్టించగా.. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వోర్జ్బర్గ్ నగరం నుంచి నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున