Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ద్వారకాలోని సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరిం�
పదో తరగతి మూల్యాంకనాన్ని బుధవారం నుంచి విద్యాశాఖ ప్రారంభించనుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజులపాటు మూల్యాంకనం చేసి 12వ తేదీన క్యాంపును మ�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మేళాలో 33 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు.