యాసంగిలో వరికి ప్రత్నామయంగా కూరగాయల పంటలు సాగు చేసిన రైతులు సైతం ఇప్పుడు నీళ్లు లేక తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఎండలు విపరీతం అవుతుండడం, భూగర్భ జలాలు అడుగుంటటడంతో తోటలను కాపాడుకోలేకపోతున్నారు. తిరుమ�
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలంలోని కోటినాయక్తండా వద్ద ఎస్సారెస్పీ కాల్వ బ్రిడ్జిపై పెన్పహాడ్ మండలానికి చెందిన రైతులు గురువారం సాగునీటి కోసం రాస్తారోకో నిర్వహించారు.
సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారు. దామెర మండలం పులుకుర్తి, పసరగొండ గ్రామాల రైతులు సోమవారం ల్యాదెళ్ల, ఆరెపల్లి ఎస్సారెస్పీ డీబీఎం-31 వద్ద ఆందోళనకు దిగారు. అందక చివరి ఆయకట్టులోని మక్కజొన్న పంట ఎండిపోతోంద
మండలంలోని గోవిందాపూర్ రెవెన్యూ పరిధి శంషాబాద్ గ్రామ యాపలకుంట చెరువు శిఖంలోని సర్వే నంబర్ 83లో 20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై కొంతమంది దళారుల కన్నుపడింది. అదేవిధంగా గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 74లో తుమ్మల క�