KARIMNAGAR | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 4 : శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల(ఆటానామస్) వాణిజ్య, వ్యాపార పరిపాలన విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ను క్షేత్ర పర్యటనలో భాగం
కరీంనగరం మెరుస్తున్నది. వీధివీధినా ప్రగతి పనులతో మురిసిపోతున్నది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల ప్రత్యేక కొద్దిరోజులుగా నగరంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేస్తుండగా ఎక్కడ �
సమాజహితం కోసం పాటుపడ్డ గొప్ప మేధావి శ్రీభాష్యం విజయసారథి. ఆయన మృతి తీరని లోటు. సమాజహితం కోసం పాటుబడిన గొప్ప మేధావి. ఆయన గౌరవానికి వన్నె తెచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉన్నది.