Srisailam | శ్రీశైలం క్షేత్రంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను విజయవంతంగా పూర్తికావడంలో సహకరించిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి ఈవో పెద్దిరాజు పేరుపేరునా ధ�
Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.4,38 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును బుధవారం �
Srisailam | శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికుల అవసరాల కోసం చేపట్టిన అభివృద్ది పనుల్లో అలసత్వం వహించవద్దని కాంట్రాక్టర్లను శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు.